మొన్న ఈ మధ్య "సి ఎన్ ఎన్ ఐ బి ఎన్" వాహిని లో బోఫోర్స్ కుంభకోణం మీద ఒక చర్చాగోష్తి చూసాను. అందులో ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వారు ఎలా మాట్లాడుతున్నారంటే రాజీవ్ గాంధీ కి అసలు బోఫోర్స్ లో సంబంధమే లేదన్నట్టు చెప్తున్నారు! ఎవరి చెవిలో పువ్వు పెట్టాలని? పైగా స్విస్ రక్షణ అధికారి ఒకరు రాజీవ్ గురించి మాట్లాడాడని వారిని అర్థం లేని మాటలతో ముంచెత్తారు! "నెహ్రు పేరు ఎలా పిలవాలో తెలియని ఒక అపరిచితుడి మాటలు ఎందుకు నమ్మాలి?" అంట.
అబద్ధాన్ని నిజం చేయటం మోసం.
ఇలా ప్రజల్ని మోసం చేయటానికే అతను ఒక కేంద్ర మంత్రి అయితే ఎక్కడైనా ఒక బుల్లి గిన్నెలో నీళ్ళు నింపుకుని అందులో మునిగి చావమను! అలాగైనా ఈ భుఉమి మీద ఒకరి భారం తగ్గిద్ది!
..మీ అనిల్
అబద్ధాన్ని నిజం చేయటం మోసం.
ఇలా ప్రజల్ని మోసం చేయటానికే అతను ఒక కేంద్ర మంత్రి అయితే ఎక్కడైనా ఒక బుల్లి గిన్నెలో నీళ్ళు నింపుకుని అందులో మునిగి చావమను! అలాగైనా ఈ భుఉమి మీద ఒకరి భారం తగ్గిద్ది!
..మీ అనిల్